( విడుదల తేది: 27.11.1953 - శుక్రవారం )
| ||
---|---|---|
రోహిణీ వారి దర్శకత్వం: వై. ఆర్. స్వామి సంగీతం: కల్యాణం గాయనీ గాయకులు: రోహిణి,భగవతి, ఎ.పి. కోమల,కె. రాణి,గజలక్ష్మి,ఎ.ఎం. రాజా గీత రచన: శ్రీశ్రీ తారాగణం: కాంతారావు,రాజనాల,గుమ్మడి, సావిత్రి,గిరిజ,రమణారెడ్డి,సీత | ||
01. చేస్తాడు పెళ్ళి చేస్తాడు నా మనసులోని దారికే వస్తాడు - భగవతి 02. సాగనీ జీవితం జోరుగా ఈ దినం ఇంకపై రాదుగా సూటిగా నీ రధం తోలరా - ఎ. ఎం. రాజా - ఈ క్రింది పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. ఆనందమే మధురానందం నిను గనినంతనే మది - 02. ఎనలేని కలతరేగె ఎదలో దిగుల్ దిగులుగా -
03. గెల్చునా ధర్మం గెల్చునా మనసులు గెల్చునా -
04. టక్కరి బావా చక్కని మావా ఇలా రావా ఎండ చాలా జాస్తి -05. పదవోయి నడిచి మది పగరేగిన మనిషి - ఎ.ఎం. రాజా |
Thursday, April 12, 2012
ప్రతిఙ్ఞ - 1953
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment