Thursday, April 12, 2012

ప్రతిఙ్ఞ - 1953


( విడుదల తేది:  27.11.1953 - శుక్రవారం )
రోహిణీ వారి 
దర్శకత్వం: వై. ఆర్. స్వామి 
సంగీతం: కల్యాణం 
గాయనీ గాయకులు: రోహిణి,భగవతి, ఎ.పి. కోమల,కె. రాణి,గజలక్ష్మి,ఎ.ఎం. రాజా
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: కాంతారావు,రాజనాల,గుమ్మడి, సావిత్రి,గిరిజ,రమణారెడ్డి,సీత 

01. చేస్తాడు పెళ్ళి చేస్తాడు నా మనసులోని దారికే వస్తాడు  - భగవతి
02. సాగనీ జీవితం జోరుగా ఈ దినం ఇంకపై రాదుగా సూటిగా నీ రధం తోలరా - ఎ. ఎం. రాజా

                        - ఈ క్రింది పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. ఆనందమే మధురానందం నిను గనినంతనే మది -
02. ఎనలేని కలతరేగె ఎదలో దిగుల్ దిగులుగా -
03. గెల్చునా ధర్మం గెల్చునా మనసులు గెల్చునా -
04. టక్కరి బావా చక్కని మావా ఇలా రావా  ఎండ చాలా జాస్తి -
05. పదవోయి నడిచి మది పగరేగిన మనిషి - ఎ.ఎం. రాజా



No comments:

Post a Comment