( విడుదల తేది : 23.05.1975 శుక్రవారం )
| ||
|---|---|---|
| సృజనా వారి దర్శకత్వం: కె. ఎస్. రామిరెడ్డి సంగీతం: సత్యం తారాగణం: నాగభూషణం, రాజబాబు,అల్లు రామలింగయ్య,శుభ, కుమారి శ్రీదేవి,రమణమూర్తి | ||
01. ఏతోడు లేదు నాకెవ్వరు లేరు ఈ ఇలలోని అందాలు - ఎస్.జానకి 02. కంటికి నిదురే రాదాయె మనసుకు శాంతి లేదాయె.. మ్రోగించాకోయీ మురళి - పి.సుశీల 03. కొండంత దేముడు ఆ కోదండ రాముడు నీ తోడూ నీదేనురా - ఎస్.పి. బాలు బృందం 04. జాబిల్లి వెలిగే చల్లని వేళ నాపాట వింటావా అనురాగమొలికె (సంతోషం) - పి.సుశీల 05. జాబిల్లి వెలిగే చల్లని వేళ నాపాట వింటావా అనురాగమొలికె (విషాదం) - పి.సుశీల 06. నీ కళ్ళలో వెలిగిస్తాను దీపాలు నా కళ్ళతోనే చూపిస్తా - ఎస్.పి. బాలు, వాణి జయరాం - డా.సినారె | ||

No comments:
Post a Comment