మహాత్మా వారి దర్శకత్వం: డి. శంకర్ సింగ్ సంగీతం: పి. శామన్న గీత రచన: శ్రీశ్రీ తారాగణం: ఎ.కె. శ్రీనివాస రావు, మహాబల రావు,హరిణి,ప్రతిమ,రాధ,లక్ష్మి,రామసామి | ||
---|---|---|
01. నీ వలపుల వలలో జిక్కి నా మనమది కాతరమాయే - ఎ.ఎం రాజా,జిక్కి 02. రావే మనోహరా జగన్మోహనా నీవే రాణివి జగన్మోహినీ - పి. లీల, ఎ.ఎం. రాజా - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. ఆలించావే శ్రీ లలితా ఆలించావే జాలము సేయక - 02. ఏమిదిరమణీ కలయో నిజమో ఏమో తెలుపవే నీవే - 03. ఓ వసంత మాసం ఏగుదెంచెనే వనమెల్లా కాంతి నించెనే - 04. కనుపండుగ చేసి చూచెద విరిచెండు గజనిమ్మ పండు - 05. జయ జయ గౌరీ జయ దయమాయీ జయమీయవే - 06. నా బ్రతుకికపైన ఘాడాందకారమేనా హరహర - 07. ప్రేమ సీమలో మీము కూడి యాడగా ఎంత సౌఖ్యమో - 08. రావో ప్రియతమా రావో రావో నా ప్రాణ జ్యోతి నీవే - 09. వికసిత కుసుమము నీవే నోయి అనురాగమే నిండిన - 10. సోది చెప్పా వచ్చినానమ్మాఅమ్మ నువ్వు కోరింది - |
No comments:
Post a Comment